గుంటూరు రైల్వే స్టేషన్లో తనిఖీలు

by సూర్య | Mon, Mar 20, 2023, 09:53 AM

స్థానిక గుంటూరు రైల్వే స్టేషన్లో ఆదివారం తనిఖీలు నిర్వహించారు. అంగన్వాడీ మరియు విద్యార్థి సంఘాలు జి ఓ నెంబర్ 01 ను రద్దు చెయ్యాలని నిరసిస్తూ ఛలో అసెంబ్లీ కార్యక్రమంకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా గుంటూరు రైల్వే పోలీసులు గుంటూరు నుండి బయలుదేరే రైళ్లను తనిఖీ చేసి అసెంబ్లీకి వెళ్ళేవారిని అడ్డుకున్నారు. కార్యక్రమంలో సి ఐ లు గంగ వెంకటశ్వర్లు, శ్రీనివాస్, పోలీసులు పాల్గొన్నారు.

Latest News

 
బ్యాంక్ వర్సెస్ పోస్టాఫీసు.. నెలకు రూ.500 జమ చేస్తే.. ఎందులో ఎక్కువ లాభం Sun, Oct 20, 2024, 11:36 PM
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆర్జిత సేవలు రద్దు Sun, Oct 20, 2024, 11:32 PM
బస్సు చక్రం కిందికి దూకి యువకుడు ఆత్మహత్య Sun, Oct 20, 2024, 11:25 PM
ప్రొద్దుటూరు: పొట్టిపాడు గ్రామంలో పల్లె పండుగ Sun, Oct 20, 2024, 11:21 PM
పులివెందుల: అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి Sun, Oct 20, 2024, 11:18 PM