ముప్పాళ్ళలో సెల్ టవర్ తొలగించాలని గ్రామస్తుల ఆందోళన

by సూర్య | Mon, Mar 20, 2023, 09:52 AM

ముప్పాళ్ళ మండలం మాదల గ్రామంలోని రుద్రవరం రహదారిలో ఏర్పాటు చేసిన సెల్ టవర్ను తొలగించాలంటూ నివాసితులు ఆదివారం ఆందోళన చేపట్టారు. సెల్ టవర్ నుంచి వెలువడే రేడియేషన్తో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాద బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని నివాసితులు కోరారు. చిన్నారులకు చర్మ సంబంధిత వ్యాధులు కూడా వస్తున్నాయని చెప్పారు. మరలా పునరుద్ధరించేందుకు అనుమతి ఇవ్వకూడదన్నారు.

Latest News

 
బ్యాంక్ వర్సెస్ పోస్టాఫీసు.. నెలకు రూ.500 జమ చేస్తే.. ఎందులో ఎక్కువ లాభం Sun, Oct 20, 2024, 11:36 PM
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆర్జిత సేవలు రద్దు Sun, Oct 20, 2024, 11:32 PM
బస్సు చక్రం కిందికి దూకి యువకుడు ఆత్మహత్య Sun, Oct 20, 2024, 11:25 PM
ప్రొద్దుటూరు: పొట్టిపాడు గ్రామంలో పల్లె పండుగ Sun, Oct 20, 2024, 11:21 PM
పులివెందుల: అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి Sun, Oct 20, 2024, 11:18 PM