గుంటూరులో నేడు నిరాహార దీక్ష

by సూర్య | Mon, Mar 20, 2023, 09:51 AM

గుంటూరు: రన్నింగ్ స్టాప్ పట్ల అధికారులు అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా గుంటూరు రైల్వే స్టేషన్ ఎదుట సోమవారం ఉదయం7: 00 గంటల నుంచి మంగళవారం 7: 00 గంటల వరకు నిరాహార దీక్ష చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ గుంటూరు మండల కార్యదర్శి హనుమంతరావు తెలిపారు. రైల్వే బోర్డు, జోనల్ అధికారులు వేధింపులు ఆపాలని ఎన్నోసార్లు వినతి పత్రాలు అందజేసిన ఎటువంటి ఫలితం లేనందున నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Latest News

 
బ్యాంక్ వర్సెస్ పోస్టాఫీసు.. నెలకు రూ.500 జమ చేస్తే.. ఎందులో ఎక్కువ లాభం Sun, Oct 20, 2024, 11:36 PM
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆర్జిత సేవలు రద్దు Sun, Oct 20, 2024, 11:32 PM
బస్సు చక్రం కిందికి దూకి యువకుడు ఆత్మహత్య Sun, Oct 20, 2024, 11:25 PM
ప్రొద్దుటూరు: పొట్టిపాడు గ్రామంలో పల్లె పండుగ Sun, Oct 20, 2024, 11:21 PM
పులివెందుల: అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి Sun, Oct 20, 2024, 11:18 PM