పరగడుపున ఈ పానీయాలు తాగితే పొట్ట శుభ్రం

by సూర్య | Mon, Mar 20, 2023, 09:38 AM

పొద్దుపొద్దున్నే పరగడుపున పుదీనా, దోసకాయ పానీయం తాగితే శరీరంలో పేరుకుపోయిన మురికిని శుభ్రపరుస్తుంది. దాల్చిన చెక్క, తేనె శరీరంలో మురికిని తొలగించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ పానీయం శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాల్చిన చెక్కలో యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని మురికిని క్లీన్ చేయడంలో సహాయపడతాయి.

Latest News

 
ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి తీపికబురు.. తక్కువ ధరకే కొనసాగింపు Sat, Oct 19, 2024, 09:34 PM
ఏపీ హైకోర్టు ఆన్‌లైన్‌ విచారణలోకి నగ్నంగా వచ్చిన వ్యక్తి.. అందరూ అవాక్కు Sat, Oct 19, 2024, 09:33 PM
ఏపీకి పొంచి ఉన్న మరో వాయుగుండం ముప్పు.. వాతావరణశాఖ హెచ్చరిక Sat, Oct 19, 2024, 09:32 PM
విశాఖవాసులకు పోలీసుల సూపర్ న్యూస్.. ఇక అర్ధరాత్రి 12 వరకు అనుమతి Sat, Oct 19, 2024, 09:30 PM
విశాఖ శారదా పీఠానికి షాక్.. ఆ అనుమతులు రద్దు Sat, Oct 19, 2024, 09:28 PM