అకాల వర్షాలకు రైతుల ఆందోళన

by సూర్య | Mon, Mar 20, 2023, 09:38 AM

అకాల వర్షాలు రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయ ని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివ సాంబి రెడ్డి అన్నారు. తెనాలి మండల పరిధిలోని ఐతా నగర్, నేలపాడు ప్రాంతాల్లో జొన్న, మొక్కజొన్న పైర్లను నాయకులు ఆదివారం పరిశీలించారు. పలువురు రైతులు సంఘం నాయకుల ఎదుట తమ ఆవేదనను వేళ్ళబోసుకున్నారు. వర్షాలతో పంటలు దెబ్బ తింటున్నాయని, తెగుళ్లు ఆశించే ప్రమాదం ఉందని వాపోయారు.

Latest News

 
ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి తీపికబురు.. తక్కువ ధరకే కొనసాగింపు Sat, Oct 19, 2024, 09:34 PM
ఏపీ హైకోర్టు ఆన్‌లైన్‌ విచారణలోకి నగ్నంగా వచ్చిన వ్యక్తి.. అందరూ అవాక్కు Sat, Oct 19, 2024, 09:33 PM
ఏపీకి పొంచి ఉన్న మరో వాయుగుండం ముప్పు.. వాతావరణశాఖ హెచ్చరిక Sat, Oct 19, 2024, 09:32 PM
విశాఖవాసులకు పోలీసుల సూపర్ న్యూస్.. ఇక అర్ధరాత్రి 12 వరకు అనుమతి Sat, Oct 19, 2024, 09:30 PM
విశాఖ శారదా పీఠానికి షాక్.. ఆ అనుమతులు రద్దు Sat, Oct 19, 2024, 09:28 PM