దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా

by సూర్య | Mon, Mar 20, 2023, 09:05 AM

దేశంలో కొవిడ్‌ కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపించటం ఆందోళన రేపుతుంది. తాజాగా ఒక్కరోజులోనే 1,071 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితి 129 రోజుల తరువాత ఇదే తొలిసారి. మొత్తం మీద 5,915 కేసులు క్రియాశీలంగా ఉన్నాయి. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. ఝార్ఖండ్‌లో 2 హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లూయెంజా, 5 కరోనా కేసులు నమోదయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

Latest News

 
వైఎస్ జగన్ ప్రెస్‌ మీట్.. కాసేపటికే లిస్ట్ వదిలిన చంద్రబాబు Fri, Oct 18, 2024, 10:55 PM
పలాస: జీడి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి Fri, Oct 18, 2024, 10:52 PM
పాలకొండ: పనిలో ఒత్తిడిని జయించే అంశంపై అవగాహన కార్యక్రమం Fri, Oct 18, 2024, 10:49 PM
శ్రీకాకుళం: పీఎం బీమా పథకాలను సద్వినియోగం చేసుకోండి Fri, Oct 18, 2024, 10:46 PM
ఆముదాలవలస: సొట్టవానిపేటలో సామూహిక మహాలక్ష్మి కుంకుమ పూజలు Fri, Oct 18, 2024, 10:43 PM