ఈ నెల 20న చలో విజయవాడ

by సూర్య | Sun, Mar 19, 2023, 01:26 PM

ఈ నెల 20న సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మధ్యాహ్న భోజన కార్మికులు, నెల్లూరు జిల్లా సీఐటీయూ నాయకుడు మల్లికార్జున పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం బుచ్చిలోని విద్యావనరుల కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేసి ఎంఈవోకు వినతిపత్రం సమర్పించారు. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న కార్మికుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.

Latest News

 
రేపు ఈ–ఆటోలను ప్రారంభించనున్న సీఎం జగన్ Wed, Jun 07, 2023, 02:52 PM
త్వరలోనే పుస్తకాన్ని విడుదల చేస్తా Wed, Jun 07, 2023, 02:51 PM
దోచుకోవడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు Wed, Jun 07, 2023, 02:50 PM
యువగళం పాదయాత్ర చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు Wed, Jun 07, 2023, 02:49 PM
ఒంటరిగా ఎన్నికలు ఎదుర్కోలేని పిరికి మనస్తత్వం చంద్రబాబుది Wed, Jun 07, 2023, 02:47 PM