ఈ నెల 20న చలో విజయవాడ

by సూర్య | Sun, Mar 19, 2023, 01:26 PM

ఈ నెల 20న సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మధ్యాహ్న భోజన కార్మికులు, నెల్లూరు జిల్లా సీఐటీయూ నాయకుడు మల్లికార్జున పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం బుచ్చిలోని విద్యావనరుల కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేసి ఎంఈవోకు వినతిపత్రం సమర్పించారు. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న కార్మికుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM