ఈ నెల 20న చలో విజయవాడ

by సూర్య | Sun, Mar 19, 2023, 01:26 PM

ఈ నెల 20న సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మధ్యాహ్న భోజన కార్మికులు, నెల్లూరు జిల్లా సీఐటీయూ నాయకుడు మల్లికార్జున పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం బుచ్చిలోని విద్యావనరుల కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేసి ఎంఈవోకు వినతిపత్రం సమర్పించారు. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న కార్మికుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM