వైసీపీ నాయకులు వెండి బిస్కెట్లు, డబ్బులు పంపిణీ చేసినా నిజాయితీగా ఓట్లు వేశారు

by సూర్య | Sun, Mar 19, 2023, 01:24 PM

రాష్ట్రంలో బీజేపీ, వైసీపీ ఒక్కటేనని, రెండు పార్టీలు కలిసి ఉన్నాయని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.విష్ణుకుమార్‌రాజు అన్నారు. వైసీపీతో సంబంధం లేదని బీజేపీ నాయకులుగా తాము ఎంత చెప్పినా ప్రజలు విశ్వసించడం లేదన్నారు. బీజేపీ తెలంగాణలో దూకుడుగా ఉంటూ ఏపీలో వెనుకబడి ఉండడానికి కారణం.. వైసీపీతో ఉన్నామనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోవడమేనన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లో చైతన్యం వచ్చిందని, వైసీపీ నాయకులు వెండి బిస్కెట్లు, డబ్బులు పంపిణీ చేసినా నిజాయితీగా ఓట్లు వేశారన్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM