ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం జగన్ సమీక్ష

by సూర్య | Sun, Mar 19, 2023, 01:22 PM

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలన్నింటినీ గెలవాల్సిందేనని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్‌ స్పష్టంచేశారు. శనివారం అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ ఎమ్మెల్యేలకు గ్రూపుల వారీగా మాక్‌ ఓటింగ్‌ను నిర్వహించారు. మంత్రులు పెద్దిరెడ్డ్డి, బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య తదితరులకు బాధ్యతలు అప్పగించారు. వీరంతా తమ గ్రూపు సభ్యులతో మాక్‌ ఓటింగ్‌ చేయించారు. ఈ నెల 21న పూర్తిస్థాయిలో మాక్‌ ఓటింగ్‌ను నిర్వహించాలని నిర్ణయించారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM