ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం జగన్ సమీక్ష

by సూర్య | Sun, Mar 19, 2023, 01:22 PM

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలన్నింటినీ గెలవాల్సిందేనని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్‌ స్పష్టంచేశారు. శనివారం అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ ఎమ్మెల్యేలకు గ్రూపుల వారీగా మాక్‌ ఓటింగ్‌ను నిర్వహించారు. మంత్రులు పెద్దిరెడ్డ్డి, బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య తదితరులకు బాధ్యతలు అప్పగించారు. వీరంతా తమ గ్రూపు సభ్యులతో మాక్‌ ఓటింగ్‌ చేయించారు. ఈ నెల 21న పూర్తిస్థాయిలో మాక్‌ ఓటింగ్‌ను నిర్వహించాలని నిర్ణయించారు.

Latest News

 
ఒంగోలు అసెంబ్లీకి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు Tue, Apr 23, 2024, 11:56 AM
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గొట్టిపాటి Tue, Apr 23, 2024, 11:55 AM
ప్రకాశం జిల్లాలో మొదటి స్థానంలో నిలిచిన కనిగిరి మోడల్ స్కూల్ Tue, Apr 23, 2024, 11:53 AM
మద్యం దుకాణాన్ని తనిఖీ చేసిన జేసీ Tue, Apr 23, 2024, 11:51 AM
ఎంపీ అభ్యర్థి శంకర నారాయణని కలిసిన పాస్టర్ లు Tue, Apr 23, 2024, 11:50 AM