వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు మార్చాలనుకుంటున్నారు

by సూర్య | Sun, Mar 19, 2023, 01:19 PM

ఏపీ  ప్రజల్లో మార్పు వచ్చిందని, ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని టీడీపీ నేత, మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు మార్చాలనుకుంటున్నారని అన్నారు. పోలీసులతో టీడీపీ నేతలు , కార్యకర్తలను భయపెట్టలేరన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని తీవ్రస్థాయిలో విమర్శించారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM