నేడు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లను జమ చేయనున్న సీఎం జగన్

by సూర్య | Sun, Mar 19, 2023, 12:53 PM

 జగనన్న విద్యా దీవెన ప‌థ‌కం గ‌తేడాది (2022) అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించిన నిధుల‌ను ముఖ్య‌మంత్రి నేడు విడుద‌ల చేయ‌నున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లను సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ జమ చేయనున్నారు. ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద వైయ‌స్ జ‌గ‌న్ ప్రభు­త్వం రూ.13,311 కోట్లు సాయం అందించింది.

Latest News

 
యువగళం పాదయాత్ర చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు Wed, Jun 07, 2023, 02:49 PM
ఒంటరిగా ఎన్నికలు ఎదుర్కోలేని పిరికి మనస్తత్వం చంద్రబాబుది Wed, Jun 07, 2023, 02:47 PM
ఎంపీ విజయసాయిరెడ్డి అధ్యక్షతన వైయ‌స్ఆర్ సిపి అనుబంధ విభాగాల సమావేశం Wed, Jun 07, 2023, 02:46 PM
ముంబైలో వేంకటేశ్వర స్వామి ఆలయం Wed, Jun 07, 2023, 02:46 PM
జీపీఎస్‌ అమలుపై కేబినెట్‌ కీలక నిర్ణయం Wed, Jun 07, 2023, 02:45 PM