by సూర్య | Sun, Mar 19, 2023, 12:53 PM
జగనన్న విద్యా దీవెన పథకం గతేడాది (2022) అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన నిధులను ముఖ్యమంత్రి నేడు విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లను సీఎం వైయస్ జగన్ జమ చేయనున్నారు. ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద వైయస్ జగన్ ప్రభుత్వం రూ.13,311 కోట్లు సాయం అందించింది.
Latest News