సంక్షేమ పథకాలు అందుకున్న ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొనలేదు

by సూర్య | Sun, Mar 19, 2023, 12:47 PM

ప్రస్తుతం రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహజంగా కమ్యూనిస్టులు, యూనియన్లు యాక్టివ్‌గా ఉంటాయని వైసీపీ నాయకులూ సజ్జల రామకృష్ణారెడ్డి తెలియజేసారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... ఈ సారి వారంతా తెలుగుదేశానికి మద్దతు పలికినట్లున్నారు. పీడీఎఫ్‌ లాంటి వేదికలు తెలుగుదేశం పార్టీకి ఓట్లను బదిలీ చేశాయ‌న్నారు.  ఈ ఫలితాలను చూసి ఎవరూ సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేద‌న్నారు.  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పథకాలు అందుకున్న ఓటర్లు దీంట్లో పాల్గొనలేదన్నారు. రెండు స్థానాల గెలుపుతోనే శక్తి పెరిగిందని సంబరాలు చేసుకుంటే చేసుకోనివ్వండి అన్నారు.

Latest News

 
నాలుగో లిస్ట్ ఎఫెక్ట్.. చీపురుపల్లిలో టీడీపీకి బిగ్ షాక్ Fri, Mar 29, 2024, 07:34 PM
9 ఎమ్మెల్యే, 4 ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ప్రకటన.. బొత్సను ఢీకొట్టేది ఆయనే Fri, Mar 29, 2024, 07:30 PM
ఎన్నికల వేళ జనసేనకు బిగ్ షాక్.. కీలక నేత గుడ్‌ బై.. రేపో మాపో సొంతగూటికి! Fri, Mar 29, 2024, 07:26 PM
బూడిద ఇచ్చే 'బూడి' కావాలా.. అభివృద్ధి ఇచ్చే మోదీ కావాలా?.. సీఎం రమేష్ Fri, Mar 29, 2024, 07:23 PM
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM