కుంగిన స్కూల్.. విద్యార్థులకు గాయాలు

by సూర్య | Sun, Mar 19, 2023, 12:07 PM

ఓ స్కూల్ లోని తరగతి గది భూమిలోకి కుంగి 17 మంది విద్యార్థులు గాయపడిన ఘటన జింబాబ్వేలో జరిగింది. గురువారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజధాని హరారేకు 200 కి.మీ దూరంలోని క్వెక్వేలో ఓ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదిలో పెద్దగొయ్యి ఏర్పడి విద్యార్థులు అందులో పడిపోయారు. గాయపడ్డ వారిని సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. సమీపంలో బంగారు గనుల్లో అక్రమ తవ్వకాల వల్లే ఇలా జరిగినట్లు తెలుస్తోంది.

Latest News

 
గిరిజనులకు అండగా జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ Tue, Jan 21, 2025, 10:00 PM
పాఠశాలలకు రూ. 2,01,116 చెక్కు అందించిన ఎమ్మేల్యే Tue, Jan 21, 2025, 09:58 PM
ఛత్తీస్‌గఢ్‌- ఒడిశా సరిహద్దుల్లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్ Tue, Jan 21, 2025, 09:56 PM
ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలన Tue, Jan 21, 2025, 09:54 PM
పరిటాల రవీంద్ర వర్ధంతి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున ఎమ్మెల్యే Tue, Jan 21, 2025, 09:42 PM