కుంగిన స్కూల్.. విద్యార్థులకు గాయాలు

by సూర్య | Sun, Mar 19, 2023, 12:07 PM

ఓ స్కూల్ లోని తరగతి గది భూమిలోకి కుంగి 17 మంది విద్యార్థులు గాయపడిన ఘటన జింబాబ్వేలో జరిగింది. గురువారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజధాని హరారేకు 200 కి.మీ దూరంలోని క్వెక్వేలో ఓ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదిలో పెద్దగొయ్యి ఏర్పడి విద్యార్థులు అందులో పడిపోయారు. గాయపడ్డ వారిని సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. సమీపంలో బంగారు గనుల్లో అక్రమ తవ్వకాల వల్లే ఇలా జరిగినట్లు తెలుస్తోంది.

Latest News

 
యువకుడి దారుణ హత్య ,,,చంపేపి ఇంటి ముందు మృతదేహాం పడేసి వెళ్లిన దుండగులు Fri, Jun 02, 2023, 08:07 PM
అనినాష్ రెడ్డి బెయిల్‌పై సుప్రీంకోర్టుకు వెళ్తా,,,బుద్దా వెంకన్న Fri, Jun 02, 2023, 08:06 PM
భార్య చైన్‌ను మింగేసిన భర్త,,,ఆపరేషన్ చేయకుండా బయటకు తీసిన డాక్టర్లు Fri, Jun 02, 2023, 08:05 PM
రాబోయే మూడు రోజులు తీవ్ర వడగాల్పులు,,,అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు Fri, Jun 02, 2023, 08:04 PM
ఏపీలో వర్షాల బీభత్సం,,,పలుచోట్ల నేలకొరుగుతున్న చెట్లు Fri, Jun 02, 2023, 08:03 PM