జాతీయ రహదారి బురదమయం.. ప్రజలు అవస్థలు

by సూర్య | Sun, Mar 19, 2023, 12:02 PM

గజపతినగరంలోని జాతీయ రహదారి బురదమయం కావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకు గజపతినగరం చంపావతి వంతెన వద్ద నుంచి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు జాతీయ రహదారి బురదమయం కావడంతో ప్రజలు ద్విచక్ర వాహనదారులు తదితరులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్న కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగవంతం చేసి ఇబ్బందులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

Latest News

 
పేపర్ మిల్‌కు లాకౌట్ Thu, Apr 25, 2024, 04:52 PM
ఈనెల 28న జగ్గంపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Thu, Apr 25, 2024, 04:50 PM
రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదు Thu, Apr 25, 2024, 04:49 PM
ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా Thu, Apr 25, 2024, 04:47 PM
ఇంటిలిజెన్స్ చీఫ్ గా నూతన నియామకం Thu, Apr 25, 2024, 04:46 PM