జాతీయ రహదారి బురదమయం.. ప్రజలు అవస్థలు

by సూర్య | Sun, Mar 19, 2023, 12:02 PM

గజపతినగరంలోని జాతీయ రహదారి బురదమయం కావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకు గజపతినగరం చంపావతి వంతెన వద్ద నుంచి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు జాతీయ రహదారి బురదమయం కావడంతో ప్రజలు ద్విచక్ర వాహనదారులు తదితరులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్న కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగవంతం చేసి ఇబ్బందులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

Latest News

 
ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్న రఘురాం రెడ్డి Thu, Mar 23, 2023, 03:45 PM
ఏపీయూడబ్ల్యూజే వినూత్న నిరసన Thu, Mar 23, 2023, 03:16 PM
తాడికొండ నియోజకవర్గ హౌసింగ్ డి ఈ గా సీతారామయ్య Thu, Mar 23, 2023, 12:48 PM
సాయిబాబా ఆలయంలో విశేష పూజలు Thu, Mar 23, 2023, 12:45 PM
గురు సుఖదేవ్ 92 వ వర్ధంతి నివాళులు Thu, Mar 23, 2023, 12:44 PM