జాతీయ రహదారి బురదమయం.. ప్రజలు అవస్థలు

by సూర్య | Sun, Mar 19, 2023, 12:02 PM

గజపతినగరంలోని జాతీయ రహదారి బురదమయం కావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకు గజపతినగరం చంపావతి వంతెన వద్ద నుంచి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు జాతీయ రహదారి బురదమయం కావడంతో ప్రజలు ద్విచక్ర వాహనదారులు తదితరులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్న కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగవంతం చేసి ఇబ్బందులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

Latest News

 
ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ Fri, Oct 25, 2024, 08:56 PM
ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ Fri, Oct 25, 2024, 08:52 PM
జగన్ తల్లిని, చెల్లిని బజారుకీడ్చి ఆస్తి కోసం వెంపర్లాడుతున్నాడంటూ వర్ల విమర్శలు Fri, Oct 25, 2024, 08:31 PM
23 ఎర్రచందనం దుంగలు స్వాధీనం Fri, Oct 25, 2024, 08:28 PM
సింగుపురంలో ఉచిత వైద్య పరీక్షలు Fri, Oct 25, 2024, 08:07 PM