జాతీయ రహదారి బురదమయం.. ప్రజలు అవస్థలు

by సూర్య | Sun, Mar 19, 2023, 12:02 PM

గజపతినగరంలోని జాతీయ రహదారి బురదమయం కావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకు గజపతినగరం చంపావతి వంతెన వద్ద నుంచి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు జాతీయ రహదారి బురదమయం కావడంతో ప్రజలు ద్విచక్ర వాహనదారులు తదితరులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్న కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగవంతం చేసి ఇబ్బందులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM