మత్తులో నడిరోడ్డుపై యువతుల రచ్చ

by సూర్య | Sun, Mar 19, 2023, 11:59 AM

మద్యం మత్తులో ముగ్గురు మహిళలు నానా రచ్చ చేసిన ఘటన చెన్నైలోని తిరువల్లికేణిలో జరిగింది. వాలాజా రోడ్డులో శనివారం రాత్రి 11 గంటలకు ముగ్గురు మహిళలు హల్‌చల్‌ చేశారు. పీకలదాక తాగి ఏకంగా సిటీ బస్సు కిందే పడుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని బయటకి తీశారు. అయితే వాళ్లు మళ్లీ బస్సు కింద దూరడానికి ప్రయత్నిస్తూ, పోలీసులతో గొడవ పడుతూ వీరంగం సృష్టించారు. సంబంధిత వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Latest News

 
ఏపీని వణికిస్తున్న మిచౌంగ్ తుఫాన్....కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు Tue, Dec 05, 2023, 07:37 PM
ఏపీ హైకోర్టులో అమరావతి రైతుల పిటిషన్...జీవోను రద్దు చేయాలని కోరిన రైతులు Tue, Dec 05, 2023, 07:36 PM
విజయవాడ దుర్గమ్మ ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డు మూసివేత Tue, Dec 05, 2023, 07:25 PM
చంద్రబాబుపై సీఐడీ పీటి వారెంట్లు...తోసిపుచ్చిన విజయవాడ ఏసీబీ కోర్టు Tue, Dec 05, 2023, 06:14 PM
తిరుమలలో అన్నప్రసాదంపై విమర్శలు...నాణ్యత సరిగా లేదని భక్తుల ఆరోపణలు Tue, Dec 05, 2023, 06:12 PM