మత్తులో నడిరోడ్డుపై యువతుల రచ్చ

by సూర్య | Sun, Mar 19, 2023, 11:59 AM

మద్యం మత్తులో ముగ్గురు మహిళలు నానా రచ్చ చేసిన ఘటన చెన్నైలోని తిరువల్లికేణిలో జరిగింది. వాలాజా రోడ్డులో శనివారం రాత్రి 11 గంటలకు ముగ్గురు మహిళలు హల్‌చల్‌ చేశారు. పీకలదాక తాగి ఏకంగా సిటీ బస్సు కిందే పడుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని బయటకి తీశారు. అయితే వాళ్లు మళ్లీ బస్సు కింద దూరడానికి ప్రయత్నిస్తూ, పోలీసులతో గొడవ పడుతూ వీరంగం సృష్టించారు. సంబంధిత వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM