బీసీ సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత

by సూర్య | Sun, Mar 19, 2023, 11:42 AM

బిసి సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో 34, 594 కోట్లు కేటాయించి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ధన్యవాదాలు తెలియజేశారు. శనివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్లు కేటాయించి నూతన రాజకీయ శకానికి ముఖ్యమంత్రి నాంది పలికినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏర్పాటుచేసిన సచివాలయ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. కులమత రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు.

Latest News

 
సెయింట్ జాన్స్ లూధరన్ చర్చిలో ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ Sun, Jun 15, 2025, 11:45 AM
రేపు జైలు నుంచి కొమ్మినేని శ్రీనివాసరావు విడుదల Sun, Jun 15, 2025, 11:28 AM
హృదయవిదారక ఘటన.. ప్లాస్టిక్ కవర్‌లో పసిబిడ్డ Sun, Jun 15, 2025, 11:15 AM
సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు విడుదలకు వరుస సెలవుల అడ్డంకి Sun, Jun 15, 2025, 09:39 AM
నేడు కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ Sun, Jun 15, 2025, 09:34 AM