పిడుగుపాటుకు యువకుడు మృతి

by సూర్య | Sun, Mar 19, 2023, 11:42 AM

గొలుగొండ మండలం ఎల్లవరం గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం పిడుగు పడి ఓ యువకుడు మృతి చెందాడు. రాజవొమ్మంగి మండలానికి చెందిన అల్లి సతీష్ గత కొన్ని రోజులుగా ఎల్లవరం గ్రామంలో నివాసం ఉంటున్నాడు. శనివారం గొర్రెలను మేత కోసం గ్రామ సమీపంలోకి తోలుకువెళ్లాడు. గొర్రెలను మేపుతుండగా పిడుగు పడడంతో సతీష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Latest News

 
ఎన్నికలకు సిద్దంగా ఉన్నాం: డీకే శివకుమార్ Wed, Mar 29, 2023, 09:04 PM
ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు Wed, Mar 29, 2023, 08:51 PM
వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం Wed, Mar 29, 2023, 08:48 PM
రాష్ట్రం నీ అబ్బ సొత్తా... జగన్ పై మండిపడ్డిన వైసీపీ రెబల్ ఎంపీ Wed, Mar 29, 2023, 08:40 PM
ఎన్టీఆర్ ప్లస్ వైఎస్సార్ ఈక్వల్ టు సీఎం వైఎస్ జగన్: కొడాలి నాని Wed, Mar 29, 2023, 08:38 PM