నకరికల్లులో లోడుతో వెళ్తున్న భారీ లారీ బోల్తా

by సూర్య | Sun, Mar 19, 2023, 11:38 AM

నకరికల్లు పరిధిలోని అద్దంకి- నార్కెట్ పల్లి రాష్ట్ర రహదారిలో శనివారం సాయంత్రం ఈదురు గాలుల ధాటికి భారీ లారీ బోల్తా పడింది. చెన్నై నుండి హైదరాబాద్ కు ఫ్రిజ్ ల లోడుతో వెళ్తున్న లారీ శ్రీరాం పురం వద్ద ఒక్కసారిగా బోల్తా పడటంతో, లారీలో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పడిపోయిన లారీని ప్రొక్లెయిన్ సహాయంతో తొలగించి ట్రాఫిక్ క్రమబద్దకరించారు.

Latest News

 
టీటీడీకి రూ.కోట్లతో 800 కిలోవాట్‌ల గాలిమరి విరాళం Sat, Dec 02, 2023, 09:43 PM
నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న తుఫాన్.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు Sat, Dec 02, 2023, 09:37 PM
తిరుమలలో గిరి ప్రదక్షిణ.. టీటీడీ ఈవో క్లారిటీ, అలా చేయొచ్చని భక్తులకు సూచన Sat, Dec 02, 2023, 09:31 PM
ఒకే విమానంలో చంద్రబాబు, రోజా,,,,తిరుపతి నుంచి విజయవాడ వరకు జర్నీ Sat, Dec 02, 2023, 09:24 PM
ఏపీలో రైళ్లు రద్దు చేసిన రైల్వేశాఖ Sat, Dec 02, 2023, 08:18 PM