వేగవంతంగా జగనన్న కాలనీ గృహ నిర్మాణాలు

by సూర్య | Sun, Mar 19, 2023, 11:25 AM

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాకరంగా చేపడుతున్న జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని పోలాకి మండల గృహ నిర్మాణ శాఖ ఏఈ గురునాధరావు తెలిపారు. శనివారం హౌసింగ్ డే సందర్భంగా పోలాకి పంచాయతీలోని నరసాపురం లేఅవుట్ లో గృహాలు నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గృహాలబ్ధిదారు సనపల లక్ష్మీ గోవిందరావు గృహ ప్రవేశ కార్యక్రమం చేపట్టడంతో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక లే అవుట్ లో 60 గృహాలను మంజూరు చేయడం జరిగిందని ఇప్పటికీ 32 ఇల్లు నిర్మాణాలు పూర్తి అయ్యాయని వివరించారు. మిగిలిన గృహాలు కూడా పూర్తి చేయాలని లబ్ధిదారులను కోరమని తెలిపారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM