అరటి, తమలపాకు కి భారీ నష్టం

by సూర్య | Sun, Mar 19, 2023, 11:22 AM

ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో అరటి, తమలపాకు రైతులకు తీర నష్టం జరిగింది. శనివారం సాయంత్రం ఉన్నట్లుండి బలమైన ఈదురుగాలులు వీయడంతో అరటి, తమలపాకు నేలకొరిగాయి. తంగేడుకు పల్లెలో రైతు చక్రపాణి రెడ్డికి చెందిన 22 ఎకరాలలో అరటి తోట పూర్తిగా నేలమట్టమైంది. కోత సమయంలో ప్రకృతి వైపరీత్యంతో సుమారు కోటి రూపాయలు పైగా నష్టం వాటిల్లినట్టు ఆయన వివరించారు. చింతల మడుగులో వెంకటసుబ్బయ్య ప్యాక్ హౌస్ పై కప్పు ఎగిరి సమీప పొలాల్లో పడింది. పెద్దఎత్తున తమలపాకు తోటలు నేలకూలాయి.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM