మానవత్వం చాటుకున్న జడ్పీ చైర్మన్

by సూర్య | Sun, Mar 19, 2023, 10:48 AM

కడప జిల్లా సిద్దవటం మండలం వంతాటిపల్లికి చెందిన శ్రీనివాసులు యాదవ్ గతంలో కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. 20, 000 వేల రూపాయలు తన సొంత నిధులు ఇచ్చి అంత్యక్రియలు చేసుకోమని చెప్పి తర్వాత ప్రభుత్వం ద్వారా 5, 00, 000 రూపాయలు ఇప్పించి వారి కుటుంబానికి అండగా జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నిలిచారు. వారి కుమారుడుకి జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కృష్ణ లాడ్జి ఓనర్ శ్రీనివాసులు యాదవ్, జె కృష్ణ రావ్ యాదవ్, ఎం. వెంకటరత్నం యాదవ్, తాళ్లూరి సుబ్రహ్మణ్యం యాదవ్ (కువైట్), బ్యాంకు సుబ్బయ్య యాదవ్, పొత్తపి నరసింహులు వారి సహకారంతో 50, 000 రూపాయలు ఆదివారం అకేపాడు ఎస్టేట్ లో ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో మిరియం శ్రీనివాసులు యాదవ్, కృష్ణ రావ్ యాదవ్, బీసీ సంఘ నియోజకవర్గం అధ్యక్షులు భాస్కర్ యాదవ్, ఆనాల మధు యాదవ్, శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది నేనే Fri, Apr 26, 2024, 06:46 PM
ఆలోచించి ఓటు వెయ్యండి Fri, Apr 26, 2024, 06:46 PM
సీఎం జగన్ పై మండిపడ్డ వర్ల రామయ్య Fri, Apr 26, 2024, 06:45 PM
ఒకే పేరుతో పలు నామినేషన్లు Fri, Apr 26, 2024, 06:45 PM
రాష్ట్రానికి కూటమి ఎంతో అవసరం Fri, Apr 26, 2024, 06:44 PM