శ్రీవారి దర్శనానికి 36 గంటల సమయం

by సూర్య | Sun, Mar 19, 2023, 10:24 AM

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కంపార్టుమెంట్లు అన్ని నిండిపోయి కిలోమీటర్ మేర భక్తులు వేచి ఉన్నారు. శ్రీనివాసుని సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతోంది. శనివారం రోజు స్వామివారిని 75,452 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,262 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.4.05 కోట్ల ఆదాయం వచ్చింది.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM