శ్రీవారి దర్శనానికి 36 గంటల సమయం

by సూర్య | Sun, Mar 19, 2023, 10:24 AM

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కంపార్టుమెంట్లు అన్ని నిండిపోయి కిలోమీటర్ మేర భక్తులు వేచి ఉన్నారు. శ్రీనివాసుని సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతోంది. శనివారం రోజు స్వామివారిని 75,452 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,262 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.4.05 కోట్ల ఆదాయం వచ్చింది.

Latest News

 
పేపర్ మిల్‌కు లాకౌట్ Thu, Apr 25, 2024, 04:52 PM
ఈనెల 28న జగ్గంపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Thu, Apr 25, 2024, 04:50 PM
రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదు Thu, Apr 25, 2024, 04:49 PM
ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా Thu, Apr 25, 2024, 04:47 PM
ఇంటిలిజెన్స్ చీఫ్ గా నూతన నియామకం Thu, Apr 25, 2024, 04:46 PM