విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి

by సూర్య | Sun, Mar 19, 2023, 10:19 AM

శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో మండలంలోని అవినకుంటకు చెందిన వీరభద్రయ్య (45) విద్యుత్ ఘాతంతో మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. మృతుడు లైన్మెన్ కు సహాయకుడిగా పని చేస్తూ జీవనం సాగించేవాడు. శనివారం సాయంత్రం వీచిన గాలికి విద్యుత్ తీగలు దిగిపోయాయి. దీన్ని గమనించిన స్థానికులు మరమ్మతుల కోసం వీరభద్ర అని పిలిచారు. దాని విద్యుత్ తీగలను తాగగానే కిందకు పడిపోయాడు. స్థానికులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి ఆసుపత్రికి వైద్యులు నిర్ధారించారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM