విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి

by సూర్య | Sun, Mar 19, 2023, 10:19 AM

శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో మండలంలోని అవినకుంటకు చెందిన వీరభద్రయ్య (45) విద్యుత్ ఘాతంతో మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. మృతుడు లైన్మెన్ కు సహాయకుడిగా పని చేస్తూ జీవనం సాగించేవాడు. శనివారం సాయంత్రం వీచిన గాలికి విద్యుత్ తీగలు దిగిపోయాయి. దీన్ని గమనించిన స్థానికులు మరమ్మతుల కోసం వీరభద్ర అని పిలిచారు. దాని విద్యుత్ తీగలను తాగగానే కిందకు పడిపోయాడు. స్థానికులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి ఆసుపత్రికి వైద్యులు నిర్ధారించారు.

Latest News

 
ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్న రఘురాం రెడ్డి Thu, Mar 23, 2023, 03:45 PM
ఏపీయూడబ్ల్యూజే వినూత్న నిరసన Thu, Mar 23, 2023, 03:16 PM
తాడికొండ నియోజకవర్గ హౌసింగ్ డి ఈ గా సీతారామయ్య Thu, Mar 23, 2023, 12:48 PM
సాయిబాబా ఆలయంలో విశేష పూజలు Thu, Mar 23, 2023, 12:45 PM
గురు సుఖదేవ్ 92 వ వర్ధంతి నివాళులు Thu, Mar 23, 2023, 12:44 PM