విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి

by సూర్య | Sun, Mar 19, 2023, 10:19 AM

శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో మండలంలోని అవినకుంటకు చెందిన వీరభద్రయ్య (45) విద్యుత్ ఘాతంతో మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. మృతుడు లైన్మెన్ కు సహాయకుడిగా పని చేస్తూ జీవనం సాగించేవాడు. శనివారం సాయంత్రం వీచిన గాలికి విద్యుత్ తీగలు దిగిపోయాయి. దీన్ని గమనించిన స్థానికులు మరమ్మతుల కోసం వీరభద్ర అని పిలిచారు. దాని విద్యుత్ తీగలను తాగగానే కిందకు పడిపోయాడు. స్థానికులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి ఆసుపత్రికి వైద్యులు నిర్ధారించారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM