ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం

by సూర్య | Sun, Mar 19, 2023, 10:17 AM

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికలలో తెలుగుదేశం బలపరచిన ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా శనివారం లేపాక్షిలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు జరుపుక కున్నారు. తెలుగుదేశం మండల కన్వీనర్ జయప్ప ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం తెలుగుదేశం జెండాలతో పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ప్రజల్లో తిరుగుబాటుతనం వచ్చిందని తిరిగి తెలుగుదేశం అధికారంలోకి రావడం కచ్చితంగా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM