ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం

by సూర్య | Sun, Mar 19, 2023, 10:17 AM

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికలలో తెలుగుదేశం బలపరచిన ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా శనివారం లేపాక్షిలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు జరుపుక కున్నారు. తెలుగుదేశం మండల కన్వీనర్ జయప్ప ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం తెలుగుదేశం జెండాలతో పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ప్రజల్లో తిరుగుబాటుతనం వచ్చిందని తిరిగి తెలుగుదేశం అధికారంలోకి రావడం కచ్చితంగా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Latest News

 
సాయి గౌతమ్ రెడ్డిని అభినందించిన ఎస్సై Tue, Apr 23, 2024, 04:22 PM
గ్రామ దేవతలకుమొక్కులు తీర్చుకున్న మహిళలు Tue, Apr 23, 2024, 04:20 PM
ఎస్సీ కాలనీకి చెందిన 50 మంది టీడీపీలోకి చేరిక Tue, Apr 23, 2024, 04:20 PM
కేశినేని నానికి ఆరు లగ్జరీ కార్లు Tue, Apr 23, 2024, 03:15 PM
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM