విమానం కూలి ఇద్దరు మృతి

by సూర్య | Sun, Mar 19, 2023, 10:16 AM

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బాలాఘాట్ జిల్లాలోని కొండ ప్రాంతంలో శనివారం శిక్షణ విమానం కూలిపోయింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఒకరు ప్లేన్ ఇన్‌స్ట్రక్టర్ కాగా, మరొకరు మహిళా ట్రైనీ పైలట్ అని అధికారులు తెలిపారు. లాంజీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే సంఘటనా స్థలం నుంచి కాలిపోయిన రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు బాలాఘాట్ ఎస్పీ సమీర్ సౌరభ్ తెలిపారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM