అర్ధరాత్రి పోలీసుల నిర్బంధంలో టిడిపి నాయకులు

by సూర్య | Sun, Mar 19, 2023, 10:09 AM

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఘన విజయం సాధించడంతో ప్రజాస్వామ్య బద్ధంగా డిక్లరేషన్ ఇవ్వకుండా సరైన రీతిలో స్పందించని కలెక్టర్ కు నిరసన ద్వారా తమ బాధని వ్యక్తపరుస్తామని నిరసన చేస్తే అరెస్ట్ చేసి అర్ధరాత్రి 2 గంటల సమయంలో జిల్లా అధ్యక్షుడు కాలువ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి , ద్విసభ్య కమిటీ సభ్యులు నరసనాయుడు, కేశవరెడ్డి, ఆదినారాయణ, తదితరులను పోలీస్ నిర్బంధంలో ఉంచారన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయమైన సమస్యకు నిరసన తెలిపితే అరెస్టులు చేయడం ఎంతవరకు న్యాయమన్నారు.

Latest News

 
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM