విశాఖలో భారీ వర్షం.. మ్యాచ్ డౌటే

by సూర్య | Sun, Mar 19, 2023, 10:04 AM

నేడు విశాఖపట్నంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరగనున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం విశాఖపట్నంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పిచ్ ను కవర్లతో కప్పి ఉంచారు. మధ్యాహ్నం వరకు వర్షం తగ్గితే మ్యాచ్ ను నిర్వహిస్తారు. దీంతో వర్షం తగ్గాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM