విశాఖలో భారీ వర్షం.. మ్యాచ్ డౌటే

by సూర్య | Sun, Mar 19, 2023, 10:04 AM

నేడు విశాఖపట్నంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరగనున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం విశాఖపట్నంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పిచ్ ను కవర్లతో కప్పి ఉంచారు. మధ్యాహ్నం వరకు వర్షం తగ్గితే మ్యాచ్ ను నిర్వహిస్తారు. దీంతో వర్షం తగ్గాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM