శ్రీశైలంలో నేటి నుండి ఉగాది మహోత్సవాలు

by సూర్య | Sun, Mar 19, 2023, 10:01 AM

శ్రీశైలంలోని భ్రమరాంభికా మల్లిఖార్జున స్వామి ఆలయంలో నేటి నుండి 5 రోజుల పాటు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. నేడు స్వామివారి యాగశాల ప్రవేశంతో మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం మహాలక్ష్మి అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం ఇవ్వనుంది. ఈ మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తుల కోసం చలువ పందిళ్లు వేశామని ఆలయ ఈఓ లవన్న తెలిపారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM