శ్రీశైలంలో నేటి నుండి ఉగాది మహోత్సవాలు

by సూర్య | Sun, Mar 19, 2023, 10:01 AM

శ్రీశైలంలోని భ్రమరాంభికా మల్లిఖార్జున స్వామి ఆలయంలో నేటి నుండి 5 రోజుల పాటు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. నేడు స్వామివారి యాగశాల ప్రవేశంతో మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం మహాలక్ష్మి అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం ఇవ్వనుంది. ఈ మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తుల కోసం చలువ పందిళ్లు వేశామని ఆలయ ఈఓ లవన్న తెలిపారు.

Latest News

 
వారాహి యాత్రకు ముహూర్తం ఖరారు... జనంలోకి పవన్ కళ్యాణ్ Fri, Jun 02, 2023, 09:26 PM
ఏపీపై బీజేపీ అగ్రనేతల ఫోకస్....ఇక్కడ కమలం వికసించేనా Fri, Jun 02, 2023, 09:23 PM
జనంలోకి జనసేనాని.... రూట్ మ్యాప్ పై తీవ్ర చర్చ Fri, Jun 02, 2023, 09:22 PM
టీడీపీ ఒరిజినాలిటీకి, క్రియేటివిటీకి మారుపేరు.... చంద్రబాబు Fri, Jun 02, 2023, 08:59 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ Fri, Jun 02, 2023, 08:40 PM