ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

by సూర్య | Sun, Mar 19, 2023, 09:46 AM

జమ్మూ కశ్మీర్‌లోని అవంతిపురలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై జరిగిన బస్సు ప్రమాదంలో బిహార్​కు చెందిన నలుగురు వలస కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ధాటికి ప్రయాణికులంతా రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన శ్రీనగర్​-జమ్మూ నేషనల్​ హైవేపై పుల్వామా జిల్లాలోని అవంతిపుర ప్రాంతంలో జరిగింది.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM