ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

by సూర్య | Sun, Mar 19, 2023, 09:46 AM

జమ్మూ కశ్మీర్‌లోని అవంతిపురలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై జరిగిన బస్సు ప్రమాదంలో బిహార్​కు చెందిన నలుగురు వలస కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ధాటికి ప్రయాణికులంతా రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన శ్రీనగర్​-జమ్మూ నేషనల్​ హైవేపై పుల్వామా జిల్లాలోని అవంతిపుర ప్రాంతంలో జరిగింది.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM