క్షణాల్లో ప్రాణం పోయేది

by సూర్య | Sun, Mar 19, 2023, 09:43 AM

కొంతమంది మద్యం మత్తులో ఇష్టారీతిన ప్రవర్తించి ప్రాణాలు పోగొట్టుకుంటారు. తాజాగా ఇలాంటి ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ రైల్వేస్టేషన్ లో జరిగింది. ఓ యువకుడు పీకలదాకా మద్యం సేవించి రైల్వే ట్రాక్ పైకి దిగాడు. అదే సమయంలో రైలు వస్తుండడంతో గమనించిన రైల్వే పోలీసులు ఆ యువకుడిని పైకి లాగారు. యువకుడు పైకి వచ్చిన కొద్ది క్షణాల్లోనే రైలు రావడం వీడియోలో గమనించవచ్చు. కొంచెం ఆలస్యమైనా యువకుడి ప్రాణం పోయేది.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM