క్షణాల్లో ప్రాణం పోయేది

by సూర్య | Sun, Mar 19, 2023, 09:43 AM

కొంతమంది మద్యం మత్తులో ఇష్టారీతిన ప్రవర్తించి ప్రాణాలు పోగొట్టుకుంటారు. తాజాగా ఇలాంటి ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ రైల్వేస్టేషన్ లో జరిగింది. ఓ యువకుడు పీకలదాకా మద్యం సేవించి రైల్వే ట్రాక్ పైకి దిగాడు. అదే సమయంలో రైలు వస్తుండడంతో గమనించిన రైల్వే పోలీసులు ఆ యువకుడిని పైకి లాగారు. యువకుడు పైకి వచ్చిన కొద్ది క్షణాల్లోనే రైలు రావడం వీడియోలో గమనించవచ్చు. కొంచెం ఆలస్యమైనా యువకుడి ప్రాణం పోయేది.

Latest News

 
టీడీపీ ఒరిజినాలిటీకి, క్రియేటివిటీకి మారుపేరు.... చంద్రబాబు Fri, Jun 02, 2023, 08:59 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ Fri, Jun 02, 2023, 08:40 PM
యువకుడి దారుణ హత్య ,,,చంపేపి ఇంటి ముందు మృతదేహాం పడేసి వెళ్లిన దుండగులు Fri, Jun 02, 2023, 08:07 PM
అనినాష్ రెడ్డి బెయిల్‌పై సుప్రీంకోర్టుకు వెళ్తా,,,బుద్దా వెంకన్న Fri, Jun 02, 2023, 08:06 PM
భార్య చైన్‌ను మింగేసిన భర్త,,,ఆపరేషన్ చేయకుండా బయటకు తీసిన డాక్టర్లు Fri, Jun 02, 2023, 08:05 PM