క్షణాల్లో ప్రాణం పోయేది

by సూర్య | Sun, Mar 19, 2023, 09:43 AM

కొంతమంది మద్యం మత్తులో ఇష్టారీతిన ప్రవర్తించి ప్రాణాలు పోగొట్టుకుంటారు. తాజాగా ఇలాంటి ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ రైల్వేస్టేషన్ లో జరిగింది. ఓ యువకుడు పీకలదాకా మద్యం సేవించి రైల్వే ట్రాక్ పైకి దిగాడు. అదే సమయంలో రైలు వస్తుండడంతో గమనించిన రైల్వే పోలీసులు ఆ యువకుడిని పైకి లాగారు. యువకుడు పైకి వచ్చిన కొద్ది క్షణాల్లోనే రైలు రావడం వీడియోలో గమనించవచ్చు. కొంచెం ఆలస్యమైనా యువకుడి ప్రాణం పోయేది.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM