టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్

by సూర్య | Sun, Mar 19, 2023, 09:34 AM

ఏపీలోని JNTU దగ్గర టీడీపీ నేతలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఇక్కడ పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలో TDP అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి గెలిచినట్లు అధికారులు నిన్న రాత్రి 7 గంటలకే ప్రకటించారు. కానీ అర్థరాత్రి 12 దాటినా డిక్లరేషన్ ఫామ్ ఇవ్వలేదంటూ రాంగోపాల్ రెడ్డితో పాటు TDP నేతలు ఆందోళన చేపట్టారు. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

Latest News

 
చంద్రబాబు అమరావతికి ఏం చేశారో చెప్పాలి...సజ్జల ప్రశ్న Fri, Mar 31, 2023, 10:01 PM
ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు Fri, Mar 31, 2023, 08:56 PM
బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి సరికాదు : పవన్‌ కల్యాణ్‌ Fri, Mar 31, 2023, 08:48 PM
ప్రధాని మోడీకి లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు Fri, Mar 31, 2023, 08:34 PM
మేం కూడా భౌతికదాడులకు సిద్దం: బీజేపీ నేత సత్యకుమార్ Fri, Mar 31, 2023, 07:34 PM