టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్

by సూర్య | Sun, Mar 19, 2023, 09:34 AM

ఏపీలోని JNTU దగ్గర టీడీపీ నేతలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఇక్కడ పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలో TDP అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి గెలిచినట్లు అధికారులు నిన్న రాత్రి 7 గంటలకే ప్రకటించారు. కానీ అర్థరాత్రి 12 దాటినా డిక్లరేషన్ ఫామ్ ఇవ్వలేదంటూ రాంగోపాల్ రెడ్డితో పాటు TDP నేతలు ఆందోళన చేపట్టారు. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM