టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్

by సూర్య | Sun, Mar 19, 2023, 09:34 AM

ఏపీలోని JNTU దగ్గర టీడీపీ నేతలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఇక్కడ పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలో TDP అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి గెలిచినట్లు అధికారులు నిన్న రాత్రి 7 గంటలకే ప్రకటించారు. కానీ అర్థరాత్రి 12 దాటినా డిక్లరేషన్ ఫామ్ ఇవ్వలేదంటూ రాంగోపాల్ రెడ్డితో పాటు TDP నేతలు ఆందోళన చేపట్టారు. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

Latest News

 
ప్రధాని మోదీతో మాట్లాడే ధైర్యం సీఎం జగన్ కు లేదు : పవన్ కళ్యాణ్ Wed, Apr 17, 2024, 11:18 PM
అన్న జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి.. తమ్ముడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Wed, Apr 17, 2024, 09:27 PM
దంచికొడుతున్న ఎండలు.. గురువారం ఆ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు Wed, Apr 17, 2024, 09:26 PM
ఏపీ ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల సంఘం ట్విస్ట్.. కీలక ఆదేశాలు, గీత దాటితే వేటు Wed, Apr 17, 2024, 09:22 PM
ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు Wed, Apr 17, 2024, 09:15 PM