ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు

by సూర్య | Sun, Mar 19, 2023, 09:28 AM

ఉత్తరప్రదేశ్‌లోని నొయిడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో కారు బోల్తా పడింది. అందులోని వారు ఎగిరి కిందపడ్డారు. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. జేవార్ టోల్ ప్లాజా నుంచి పారి చౌక్‌కు వస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

Latest News

 
ఏపీ రాష్ట్రంలో సెంటు భూమి ఉన్నవాళ్లయినా సరే... చాలా జాగ్రత్తగా ఉండాలి : పవన్ కళ్యాణ్ Mon, Apr 29, 2024, 10:20 PM
ఆస్తి కోసం తండ్రిని చావబాదిన కొడుకు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి Mon, Apr 29, 2024, 10:16 PM
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM