నదిలో లక్షలాది చేపలు మృత్యువాత

by సూర్య | Sun, Mar 19, 2023, 09:31 AM

ఆస్ట్రేలియాలో విషాదం చోటుచేసుకుంది. న్యూసౌత్ వేల్స్ ప్రాంతంలోని డార్లింగ్ నదిలో లక్షలాది చేపలు అకస్మాత్తుగా మృత్యువాత పడ్డాయి. వాతావరణంలో పెరిగిన వేడి కారణంగా నీటిలో ఆక్సిజన్ సరిపోకపోవడంతోనే ఇలా జరిగిందని అధికారులు చెబుతున్నారు. కాగా, నది నిండా చేపలు చనిపోయిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. చేపలను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Latest News

 
టిడిపి అభ్యర్థులను గెలిపించండి Tue, Apr 16, 2024, 05:34 PM
మార్కాపురంలో కాంగ్రెస్ గ్యారెంటీ పత్రం విడుదల Tue, Apr 16, 2024, 05:32 PM
మాజీ సైనికుల ఆత్మీయ సమావేశం Tue, Apr 16, 2024, 05:30 PM
రాచర్ల మండలంలో ఎన్నికల ప్రచారం Tue, Apr 16, 2024, 05:28 PM
గిరిజనులకు అండ దండా జగనన్న Tue, Apr 16, 2024, 05:26 PM