సోదరుడిని నరికి ముక్కలు చేసింది

by సూర్య | Sun, Mar 19, 2023, 09:26 AM

ప్రియుడి కోసం సోదరుడిని దారుణంగా చంపేసింది ఓ యువతి. కర్ణాటకలోని విజయపురకి చెందిన భాగ్యశ్రీకి భార్యతో విడాకులు తీసుకున్న శంకరప్పతో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉండటాన్ని చూసి భాగ్యశ్రీ సోదరుడు నాగరాజు నిలదీశాడు. దీంతో ప్రియుడితో కలిసి నాగరాజును దారుణంగా నరికి ముక్కలు చేసి వివిధ ప్రాంతాల్లో పడేసింది. 2015 ఆగస్టులో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా నిందితులను అరెస్ట్ చేశారు.

Latest News

 
అమరావతిలో కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారుల సమన్వయ సమావేశం Fri, Jul 11, 2025, 09:48 PM
తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ.. టీటీడీ కొత్త ప్లాన్.! ఎల్అండ్‌టీ సహకారం Fri, Jul 11, 2025, 09:36 PM
2026 నాటికి ఆసియాలోనే అతి పొడవైన సొరంగం ‘జోజిలా’ ప్రారంభం Fri, Jul 11, 2025, 08:40 PM
గవర్నర్ నజీర్‌తో సీఎం చంద్రబాబు భేటీ Fri, Jul 11, 2025, 08:37 PM
గోదావరికి పెరుగుతున్న వరద ప్రవాహం అలర్ట్ జారీ చేసిన ఏపీఎస్‌డీఎంఏ Fri, Jul 11, 2025, 08:36 PM