సోదరుడిని నరికి ముక్కలు చేసింది

by సూర్య | Sun, Mar 19, 2023, 09:26 AM

ప్రియుడి కోసం సోదరుడిని దారుణంగా చంపేసింది ఓ యువతి. కర్ణాటకలోని విజయపురకి చెందిన భాగ్యశ్రీకి భార్యతో విడాకులు తీసుకున్న శంకరప్పతో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉండటాన్ని చూసి భాగ్యశ్రీ సోదరుడు నాగరాజు నిలదీశాడు. దీంతో ప్రియుడితో కలిసి నాగరాజును దారుణంగా నరికి ముక్కలు చేసి వివిధ ప్రాంతాల్లో పడేసింది. 2015 ఆగస్టులో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా నిందితులను అరెస్ట్ చేశారు.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM