సోదరుడిని నరికి ముక్కలు చేసింది

by సూర్య | Sun, Mar 19, 2023, 09:26 AM

ప్రియుడి కోసం సోదరుడిని దారుణంగా చంపేసింది ఓ యువతి. కర్ణాటకలోని విజయపురకి చెందిన భాగ్యశ్రీకి భార్యతో విడాకులు తీసుకున్న శంకరప్పతో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉండటాన్ని చూసి భాగ్యశ్రీ సోదరుడు నాగరాజు నిలదీశాడు. దీంతో ప్రియుడితో కలిసి నాగరాజును దారుణంగా నరికి ముక్కలు చేసి వివిధ ప్రాంతాల్లో పడేసింది. 2015 ఆగస్టులో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా నిందితులను అరెస్ట్ చేశారు.

Latest News

 
ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ Fri, Oct 25, 2024, 08:56 PM
ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ Fri, Oct 25, 2024, 08:52 PM
జగన్ తల్లిని, చెల్లిని బజారుకీడ్చి ఆస్తి కోసం వెంపర్లాడుతున్నాడంటూ వర్ల విమర్శలు Fri, Oct 25, 2024, 08:31 PM
23 ఎర్రచందనం దుంగలు స్వాధీనం Fri, Oct 25, 2024, 08:28 PM
సింగుపురంలో ఉచిత వైద్య పరీక్షలు Fri, Oct 25, 2024, 08:07 PM