భారీ భూకంపం.. 12 మంది మృతి

by సూర్య | Sun, Mar 19, 2023, 09:24 AM

ఈక్వెడార్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదయ్యింది. బాలో సమీపంలో భూమి కంపించగా, పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. భూకంపం ధాటికి 12 మంది మృతిచెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భూకంప కేంద్రం భూమికి 80 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్లు భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Latest News

 
టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం Sun, Mar 15, 2026, 08:20 PM
ఎల్పీజీ గ్యాస్ కొరత.. మార్కెట్లో వారికి పెరిగిన డిమాండ్ Sun, Mar 15, 2026, 08:14 PM
క్యూలో నిలబడే పనిలేదు, వాట్సాప్‌ నుంచే హాస్పిటల్ ఓపీ రిజిస్ట్రేషన్లు Sun, Mar 15, 2026, 08:09 PM
పెళ్లిలో అతిగా ఖర్చు చేశాడు,,,,అడ్డంగా బుక్కయ్యాడు Sun, Mar 15, 2026, 06:29 PM
బైక్‌ ఇంజిన్‌ పొగ పీల్చి ఒకే కుటుంబంలో నలుగురి మృతి Sun, Mar 15, 2026, 06:22 PM