భారీ భూకంపం.. 12 మంది మృతి

by సూర్య | Sun, Mar 19, 2023, 09:24 AM

ఈక్వెడార్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదయ్యింది. బాలో సమీపంలో భూమి కంపించగా, పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. భూకంపం ధాటికి 12 మంది మృతిచెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భూకంప కేంద్రం భూమికి 80 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్లు భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM