భారీ భూకంపం.. 12 మంది మృతి

by సూర్య | Sun, Mar 19, 2023, 09:24 AM

ఈక్వెడార్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదయ్యింది. బాలో సమీపంలో భూమి కంపించగా, పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. భూకంపం ధాటికి 12 మంది మృతిచెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భూకంప కేంద్రం భూమికి 80 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్లు భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Latest News

 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ Fri, Jun 02, 2023, 08:40 PM
యువకుడి దారుణ హత్య ,,,చంపేపి ఇంటి ముందు మృతదేహాం పడేసి వెళ్లిన దుండగులు Fri, Jun 02, 2023, 08:07 PM
అనినాష్ రెడ్డి బెయిల్‌పై సుప్రీంకోర్టుకు వెళ్తా,,,బుద్దా వెంకన్న Fri, Jun 02, 2023, 08:06 PM
భార్య చైన్‌ను మింగేసిన భర్త,,,ఆపరేషన్ చేయకుండా బయటకు తీసిన డాక్టర్లు Fri, Jun 02, 2023, 08:05 PM
రాబోయే మూడు రోజులు తీవ్ర వడగాల్పులు,,,అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు Fri, Jun 02, 2023, 08:04 PM