భారీ భూకంపం.. 12 మంది మృతి

by సూర్య | Sun, Mar 19, 2023, 09:24 AM

ఈక్వెడార్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదయ్యింది. బాలో సమీపంలో భూమి కంపించగా, పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. భూకంపం ధాటికి 12 మంది మృతిచెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భూకంప కేంద్రం భూమికి 80 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్లు భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Latest News

 
నామినేషన్ వేసిన మాచర్ల వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి Fri, Apr 19, 2024, 12:17 PM
జిల్లాకు చేరుకున్న వ్యయ పరిశీలకులు Fri, Apr 19, 2024, 11:54 AM
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: కలెక్టర్ Fri, Apr 19, 2024, 11:39 AM
శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయానికి రూ. 58వేలు విరాళం Fri, Apr 19, 2024, 11:39 AM
త్వరలోనే ఏపీకి ప్రధాని మోదీ Fri, Apr 19, 2024, 11:17 AM