by సూర్య | Sun, Mar 19, 2023, 09:23 AM
జగనన్న విద్యా దీవెన కింద గత ఏడాది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి సీఎం జగన్ ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కంప్యూటర్లో బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. దీంతో 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేయనున్నారు. 2017 నుండి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద ప్రభుత్వం రూ.13,311 కోట్లు సాయం అందించారు.
Latest News