నేడు వారి అకౌంట్లలో డబ్బులు జమ

by సూర్య | Sun, Mar 19, 2023, 09:23 AM

జగనన్న విద్యా దీవెన కింద గత ఏడాది అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి సీఎం జగన్ ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. దీంతో 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేయనున్నారు. 2017 నుండి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద ప్రభు­త్వం రూ.13,311 కోట్లు సాయం అందించారు.

Latest News

 
రాయలసీమకు జలకళ: హంద్రీనీవా ప్రాజెక్టులో సరికొత్త రికార్డు.. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతల వెల్లువ! Fri, Jan 23, 2026, 10:39 PM
కేంద్రం తాత్సారంపై షర్మిల గళం: బాబు మద్దతు ఉపసంహరించుకోవాల్సిందే! Fri, Jan 23, 2026, 10:28 PM
గోదావరి పుష్కరాలు 2027: ఏపీ సర్కార్ భారీ కసరత్తు.. పోలవరం లక్ష్యంగా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం! Fri, Jan 23, 2026, 10:24 PM
థాంక్యూ పవన్ అన్న అంటూ ఆప్యాయంగా కృతజ్ఞతలు తెలియజేసిన లోకేశ్ Fri, Jan 23, 2026, 09:27 PM
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ముగిసిన ఎంపీ మిథున్ రెడ్డి విచారణ Fri, Jan 23, 2026, 09:15 PM