నేడు వారి అకౌంట్లలో డబ్బులు జమ

by సూర్య | Sun, Mar 19, 2023, 09:23 AM

జగనన్న విద్యా దీవెన కింద గత ఏడాది అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి సీఎం జగన్ ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. దీంతో 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేయనున్నారు. 2017 నుండి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద ప్రభు­త్వం రూ.13,311 కోట్లు సాయం అందించారు.

Latest News

 
డాక్టర్ శాంతారావు నార్నే, 'అన్న క్యాంటీన్'కు భారీ విరాళం ప్రకటించారు Sun, Mar 23, 2025, 09:19 PM
అక్రమ కేసులు పెట్టించి, రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని రజని అన్నారు. Sun, Mar 23, 2025, 09:08 PM
నారా లోకేశ్ నేడు కుటుంబ సమేతంగా పంజాబ్ లో పర్యటించారు Sun, Mar 23, 2025, 09:06 PM
ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడి Sun, Mar 23, 2025, 08:44 PM
ప్రముఖ గాంధేయవాది పసల కృష్ణభారతి ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. Sun, Mar 23, 2025, 08:42 PM