శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం

by సూర్య | Sat, Mar 18, 2023, 07:20 PM

ప్రకాశం జిల్లా కొమరోలు రైతు భరోసా కేంద్రంలో శనివారం శనగల కొనుగోలు కేంద్రాన్ని మండల మహిళా సన్నాయిక అధ్యక్షురాలు నాగేశ్వరమ్మ ప్రారంభించారు. సోమవారం నుండి రైతుల వద్ద నుండి శనగల శాంపిల్స్ ను సేకరించడం జరుగుతుందని అనంతరం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని మండల రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం పాండు రంగప్రసాద్, అగ్రికల్చర్ సిబ్బంది గ్రామ సంఘం లీడర్లు, తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM
ఏపీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన.. జడ్జి ముందు చంద్రబాబు ప్రమాణం Tue, Apr 23, 2024, 09:00 PM
ఏపీ ఎన్నికల ప్రచారంలో ట్విస్ట్.. చంద్రబాబుపై చర్యలకు ఈసీకి సిఫార్సు Tue, Apr 23, 2024, 08:55 PM