by సూర్య | Sat, Mar 18, 2023, 07:20 PM
ప్రకాశం జిల్లా కొమరోలు రైతు భరోసా కేంద్రంలో శనివారం శనగల కొనుగోలు కేంద్రాన్ని మండల మహిళా సన్నాయిక అధ్యక్షురాలు నాగేశ్వరమ్మ ప్రారంభించారు. సోమవారం నుండి రైతుల వద్ద నుండి శనగల శాంపిల్స్ ను సేకరించడం జరుగుతుందని అనంతరం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని మండల రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం పాండు రంగప్రసాద్, అగ్రికల్చర్ సిబ్బంది గ్రామ సంఘం లీడర్లు, తదితరులు పాల్గొన్నారు.
Latest News