శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం

by సూర్య | Sat, Mar 18, 2023, 07:20 PM

ప్రకాశం జిల్లా కొమరోలు రైతు భరోసా కేంద్రంలో శనివారం శనగల కొనుగోలు కేంద్రాన్ని మండల మహిళా సన్నాయిక అధ్యక్షురాలు నాగేశ్వరమ్మ ప్రారంభించారు. సోమవారం నుండి రైతుల వద్ద నుండి శనగల శాంపిల్స్ ను సేకరించడం జరుగుతుందని అనంతరం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని మండల రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం పాండు రంగప్రసాద్, అగ్రికల్చర్ సిబ్బంది గ్రామ సంఘం లీడర్లు, తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
ఎన్నికలకు సిద్దంగా ఉన్నాం: డీకే శివకుమార్ Wed, Mar 29, 2023, 09:04 PM
ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు Wed, Mar 29, 2023, 08:51 PM
వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం Wed, Mar 29, 2023, 08:48 PM
రాష్ట్రం నీ అబ్బ సొత్తా... జగన్ పై మండిపడ్డిన వైసీపీ రెబల్ ఎంపీ Wed, Mar 29, 2023, 08:40 PM
ఎన్టీఆర్ ప్లస్ వైఎస్సార్ ఈక్వల్ టు సీఎం వైఎస్ జగన్: కొడాలి నాని Wed, Mar 29, 2023, 08:38 PM