శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం

by సూర్య | Sat, Mar 18, 2023, 07:20 PM

ప్రకాశం జిల్లా కొమరోలు రైతు భరోసా కేంద్రంలో శనివారం శనగల కొనుగోలు కేంద్రాన్ని మండల మహిళా సన్నాయిక అధ్యక్షురాలు నాగేశ్వరమ్మ ప్రారంభించారు. సోమవారం నుండి రైతుల వద్ద నుండి శనగల శాంపిల్స్ ను సేకరించడం జరుగుతుందని అనంతరం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని మండల రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం పాండు రంగప్రసాద్, అగ్రికల్చర్ సిబ్బంది గ్రామ సంఘం లీడర్లు, తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM