ఎరువుల దుకాణాలు తనిఖీలు

by సూర్య | Sat, Mar 18, 2023, 07:18 PM

ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని అనుములపల్లి చోళ్లవీడు మరియు జేపీ చెరువు గ్రామాలలో శనివారం ఎర్రగొండపాలెం ఏ డి ఏ నీరజ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. దుకాణాలలో ఉన్న ఎరువులను మందులను పరిశీలించారు. రికార్డులను పరిశీలించి రైతులకు మందులు ఎరువులు అమ్మేటప్పుడు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని దుకాణాల యజమానులను ఆదేశించారు. రికార్డులు సక్రమంగా ఉండేలా చూసుకోవాలంటూ వారిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
నేడు మోహన్ బాబు యూనివర్సిటీలో కీలక ఘట్టం Sat, Jul 27, 2024, 12:16 PM
శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం Sat, Jul 27, 2024, 11:04 AM
గంజాయి మత్తులో యువతిపై భర్త అత్యాచారం.. Sat, Jul 27, 2024, 11:02 AM
ఆగస్టు 1న పలు రైళ్లు రీ షెడ్యూల్ Sat, Jul 27, 2024, 10:30 AM
జగన్ కు లోకేష్ కౌంటర్..!! Sat, Jul 27, 2024, 10:27 AM