ఎరువుల దుకాణాలు తనిఖీలు

by సూర్య | Sat, Mar 18, 2023, 07:18 PM

ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని అనుములపల్లి చోళ్లవీడు మరియు జేపీ చెరువు గ్రామాలలో శనివారం ఎర్రగొండపాలెం ఏ డి ఏ నీరజ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. దుకాణాలలో ఉన్న ఎరువులను మందులను పరిశీలించారు. రికార్డులను పరిశీలించి రైతులకు మందులు ఎరువులు అమ్మేటప్పుడు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని దుకాణాల యజమానులను ఆదేశించారు. రికార్డులు సక్రమంగా ఉండేలా చూసుకోవాలంటూ వారిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
బంగారు గొలుసు చోరీ Tue, Apr 23, 2024, 11:32 AM
ఉరవకొండ మండలం టాపర్ గా వెల్డర్ కుమార్తె Tue, Apr 23, 2024, 11:30 AM
వైసీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు Tue, Apr 23, 2024, 11:29 AM
అట్టహాసంగా గమ్మనూరు జయరాం నామినేషన్ Tue, Apr 23, 2024, 11:27 AM
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి Tue, Apr 23, 2024, 11:24 AM