ప్రజాస్వామ్య శాంతి సేవా సంఘం సమావేశం

by సూర్య | Sat, Mar 18, 2023, 07:11 PM

ప్రకాశం జిల్లా గిద్దలూరు లో శనివారం ప్రజాస్వామ్య శాంతి సేవా సంఘం సభ్యుల సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్యం శాంతి సేవ సంఘం కార్యాలయంలో ఉపాధ్యక్షుడు బాలయ్య, సంఘం సలహాదారుడు మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు మరియు పేదల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రజాస్వామ్యం శాంతి సేవా సంఘం ఆధ్వర్యంలో సమస్యలను పరిష్కరించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
టీటీడీకి రూ.కోట్లతో 800 కిలోవాట్‌ల గాలిమరి విరాళం Sat, Dec 02, 2023, 09:43 PM
నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న తుఫాన్.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు Sat, Dec 02, 2023, 09:37 PM
తిరుమలలో గిరి ప్రదక్షిణ.. టీటీడీ ఈవో క్లారిటీ, అలా చేయొచ్చని భక్తులకు సూచన Sat, Dec 02, 2023, 09:31 PM
ఒకే విమానంలో చంద్రబాబు, రోజా,,,,తిరుపతి నుంచి విజయవాడ వరకు జర్నీ Sat, Dec 02, 2023, 09:24 PM
ఏపీలో రైళ్లు రద్దు చేసిన రైల్వేశాఖ Sat, Dec 02, 2023, 08:18 PM