ప్రజాస్వామ్య శాంతి సేవా సంఘం సమావేశం

by సూర్య | Sat, Mar 18, 2023, 07:11 PM

ప్రకాశం జిల్లా గిద్దలూరు లో శనివారం ప్రజాస్వామ్య శాంతి సేవా సంఘం సభ్యుల సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్యం శాంతి సేవ సంఘం కార్యాలయంలో ఉపాధ్యక్షుడు బాలయ్య, సంఘం సలహాదారుడు మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు మరియు పేదల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రజాస్వామ్యం శాంతి సేవా సంఘం ఆధ్వర్యంలో సమస్యలను పరిష్కరించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM