త్రిపురాంతకంలో టిడిపి నాయకులు సంబరాలు

by సూర్య | Sat, Mar 18, 2023, 07:04 PM

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తూర్పు రాయలసీమ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ భారీ మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో త్రిపురాంతకం నాయకుల ఆధ్వర్యంలో శనివారం సంబరాలు జరుపుకున్నారు. ముందుగా ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టుబద్రలు తమ ఓటు టీడీపీ అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మాజీ సర్పంచ్ లు, నాయకులు పాల్గొని సంబరాలు జరిపారు.

Latest News

 
ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ Fri, Oct 25, 2024, 08:56 PM
ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ Fri, Oct 25, 2024, 08:52 PM
జగన్ తల్లిని, చెల్లిని బజారుకీడ్చి ఆస్తి కోసం వెంపర్లాడుతున్నాడంటూ వర్ల విమర్శలు Fri, Oct 25, 2024, 08:31 PM
23 ఎర్రచందనం దుంగలు స్వాధీనం Fri, Oct 25, 2024, 08:28 PM
సింగుపురంలో ఉచిత వైద్య పరీక్షలు Fri, Oct 25, 2024, 08:07 PM