త్రిపురాంతకంలో టిడిపి నాయకులు సంబరాలు

by సూర్య | Sat, Mar 18, 2023, 07:04 PM

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తూర్పు రాయలసీమ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ భారీ మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో త్రిపురాంతకం నాయకుల ఆధ్వర్యంలో శనివారం సంబరాలు జరుపుకున్నారు. ముందుగా ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టుబద్రలు తమ ఓటు టీడీపీ అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మాజీ సర్పంచ్ లు, నాయకులు పాల్గొని సంబరాలు జరిపారు.

Latest News

 
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రమే నామినేషన్ Wed, Apr 24, 2024, 03:21 PM
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Wed, Apr 24, 2024, 02:39 PM
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM