by సూర్య | Sat, Mar 18, 2023, 06:59 PM
గుత్తి మండలంలో చిట్నేపల్లి గ్రామం లో శ్రీశ్రీ వాల్మీకి మహర్షి నూతన విగ్రహాన్ని శనివారం వైభవంగా ప్రతిష్ట చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏడిసిసి బ్యాంకు మాజీ చైర్మన్ పామిడి వీరా మాట్లా డుతూ ప్రతి ఒక్కరూ శ్రీ వాల్మీకి మహర్షి జీవితాన్ని ఆదర్శంగా తీసు కుని ఉన్నతమైన స్థానాలకు ఎదగా లని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ కాయల మహేష్, ఎస్సీ సెల్ మండల కన్వీనర్ శివరా థోడ్, యుగేందర్ రెడ్డి, మాజీ కౌన్సలార్స్ సుధాకర్, రాజు, లక్ష్మి నారాయణ, నాయకులు రసూల్, నాగార్జున, జయరాముడు, మోహన్, రవి, విశ్వనాథ్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
Latest News