వైభవంగా శ్రీశ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ

by సూర్య | Sat, Mar 18, 2023, 06:59 PM

గుత్తి మండలంలో చిట్నేపల్లి గ్రామం లో శ్రీశ్రీ వాల్మీకి మహర్షి నూతన విగ్రహాన్ని శనివారం వైభవంగా ప్రతిష్ట చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏడిసిసి బ్యాంకు మాజీ చైర్మన్ పామిడి వీరా మాట్లా డుతూ ప్రతి ఒక్కరూ శ్రీ వాల్మీకి మహర్షి జీవితాన్ని ఆదర్శంగా తీసు కుని ఉన్నతమైన స్థానాలకు ఎదగా లని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ కాయల మహేష్, ఎస్సీ సెల్ మండల కన్వీనర్ శివరా థోడ్, యుగేందర్ రెడ్డి, మాజీ కౌన్సలార్స్ సుధాకర్, రాజు, లక్ష్మి నారాయణ, నాయకులు రసూల్, నాగార్జున, జయరాముడు, మోహన్, రవి, విశ్వనాథ్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM