by సూర్య | Sat, Mar 18, 2023, 06:56 PM
కదిరి నియోజకవర్గం చీకటిమానపల్లిలో శనివారం యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. శ్రీ సత్య సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గం ఎస్సీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సాయి ప్రసాద్, వాల్మీకి సుధాకర్, కడ్డీల గంగాధర్, కల్లూరి హరి, నాగార్జున, రవి, రాజశేఖర్, భాస్కర్, ఉపేంద్ర, శ్రీనివాసులు, నరసింహులు, సూర్య, వెంకటరాముడు తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest News