టీ20 సిరీస్.... టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకునే టీమిండియా

by సూర్య | Fri, Jan 27, 2023, 08:48 PM

ఈరోజు టీ20 సిరీస్ మ్యాచ్ రాంచీ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది. భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ 18, మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 5 పరుగులు చేశారు. టీ20 సిరీస్‌లో హార్దిక్ పాండ్యా టీమిండియాకు నాయకత్వం వహిస్తున్నాడు. 


 

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM