నారా లోకేష్ కీలక వ్యాఖలు

by సూర్య | Fri, Jan 27, 2023, 08:28 PM

చిత్తూరు జిల్లా కుప్పం నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా కుప్పంలో టీడీపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. నారా లోకేష్ కుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు దేవుడు అని, రాముడి లాంటి వాడు అని, తాను మాత్రం వైసీపీ వాళ్ల పాలిట రాక్షసుడ్ని అవుతానని సభాముఖంగా హెచ్చరించారు. మీరు చేసిందానికి వడ్డీతో సహా, చక్రవడ్డీతో సహా చెల్లిస్తానని స్పష్టం చేశారు. కుప్పంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని... అక్రమ మైనింగ్ తో మింగిన ప్రతి రూపాయిని కక్కిస్తా... కుప్పంలో పేద ప్రజల కోసం రూపాయి ఖర్చు చేస్తానని లోకేష్ వివరించారు.

Latest News

 
రెండో రోజు నాలుగు నామినేషన్లు Sat, Apr 20, 2024, 10:49 AM
చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చేనేత నేత Sat, Apr 20, 2024, 10:41 AM
పెద్దతిప్పిసముద్రంలో రేపే ప్రవేశ పరీక్ష Sat, Apr 20, 2024, 10:40 AM
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM