చోరీకి వెళ్లి.. ప్రాణాలు కోల్పోయారు

by సూర్య | Fri, Jan 27, 2023, 04:27 PM

మధ్యప్రదేశ్‌లోని షాహదోల్ జిల్లాలో దొంగతనానికి వెళ్లిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కల్రీలో మూసి ఉన్న బొగ్గు గనిలో జంక్ మెషీన్‌ల నుంచి ఇనుము దొంగిలించడానికి దొంగల ముఠా ప్రవేశించింది. వీరికి కాపాలాగా ఓ వ్యక్తి బయటే నిల్చున్నాడు. వారు ఎంతసేపటికీ బయటకి రాకపోగా ఎలాంటి స్పందన లేకపోవటంతో పారిపోయి పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో సిబ్బంది అక్కడికి చేరుకుని చనిపోయి పడి ఉన్న నలుగురిని బయటకి తీసుకొచ్చారు.

Latest News

 
నేడు కమలాపురం నియోజకవర్గంలో వైయస్ షర్మిల ప్రచారం Tue, May 07, 2024, 10:27 AM
వరదయ్యపాళెంలో గడ్డివామి దగ్ధం Tue, May 07, 2024, 10:19 AM
మరో వారం రోజుల్లో పోలింగ్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, May 06, 2024, 09:47 PM
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM