సీఎం జగన్ కీలక ఆదేశాలు

by సూర్య | Fri, Jan 27, 2023, 04:24 PM

ఏపీ సీఎం జగన్ శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష చేపట్టారు. మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్పెప్ట్‌ అమలు చేయాలని, అదే రోజు నుంచి ఎమ్మెల్యేలు ఆస్పత్రులను సందర్శించాలని సీఎం ఆదేశించారు. మార్చి 1 నుంచి గోరుముద్దలో భాగంగా వారానికి 3 సార్లు పిల్లలకు రాగిమాల్ట్‌ పంపిణీ చేయాలన్నారు. అన్ని బోధనాసుపత్రుల్లో క్యాన్సర్‌ నివారణా పరికరాలు, చికిత్సలు, కాథ్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయాలన్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM