దారుణం.. 9 మందిని కాల్చి చంపారు

by సూర్య | Fri, Jan 27, 2023, 03:56 PM

జెనిన్ శరణార్థి శిబిరంలో జరిగిన ఘర్షణల్లో విషాదం చోటుచేసుకుంది. 9మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ బలగాలు కాల్చి చంపాయి. వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన ఈ దాడుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని పాలస్తీనా అధికారులు తెలిపారు. కాగా ఇప్పటివరకు మొత్తం 29 మందిని సైన్యం చంపేసింది. దీంతో ఇజ్రాయెల్‌తో భద్రతా సంబంధాలను తగ్గించుకోవాలని పాలస్తీనా నాయకులపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Latest News

 
తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.. మూడు రోజులు ఆ సేవలు రద్దు Tue, May 07, 2024, 10:53 PM
రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల Tue, May 07, 2024, 10:14 PM
తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? Tue, May 07, 2024, 10:09 PM
విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా Tue, May 07, 2024, 10:04 PM
వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. ఆ వ్యాఖ్యలతో చిక్కులు Tue, May 07, 2024, 09:59 PM