శివాలయం నిర్మాణానికి భూమి పూజ చేసిన ప్రభుత్వ విప్

by సూర్య | Fri, Jan 27, 2023, 02:32 PM

రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని పెనగలూరు మండలం ఈటిమార్పురం గ్రామం నందు సుమారు 60 లక్షల రూపాయల టీటీడీ నిధులతో నిర్మిస్తున్న భరద్వాజ శివాలయ నిర్మాణం కొరకు ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుండాల రెడ్డి, శంకర్ రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, చిన్న వెంగల్ రెడ్డి, రిటైర్డ్ జెడ్పి సీఈవో ఈశ్వరయ్య, ఎండోమెంట్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ చాపల శివయ్య, విఆర్ఓ విశ్వనాథరెడ్డి పాల్గొన్నారు.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM