శ్రమదానంతో అండర్‌పాస్‌ వే పనులు

by సూర్య | Fri, Jan 27, 2023, 02:36 PM

ఇచ్చాపురం పట్టణంలో మండపల్లి తోటూర్‌ వెళ్లే మార్గంలో రైల్‌ వే ట్రాక్‌ వద్ద అండర్‌ పాస్‌ వేలో బురదనీరు నిల్వ ఉండిపోయింది. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులకు ఎన్నిసారుల చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో స్థానిక ఎంపిటిసి కాళ్ల గోపీ చొరవ తీసుకుని మిత్ర బృందం తో కలిసి గురువారం శ్రమదానం చేశారు. అండర్‌ పాస్‌ వేలో బురద తొలగించే పనులు చేపట్టారు. ఇది పూర్తయితే రైల్‌ వే గేట్‌ పడిన కొంత మంది వాహనచోదకలు రాకపోకలు ఇబ్బందులు తప్పుతాయి. అండర్‌ పాస్‌ వేలో బురద తొలగించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Latest News

 
ప్రతి ఇంటికీ 4 సార్లు వెళ్లాలి Fri, Apr 19, 2024, 02:31 PM
అభ్యర్థుల మార్పు, కూటమిలో గందరగోళం Fri, Apr 19, 2024, 02:31 PM
ఎంఎస్‌ రాజుకు దక్కనున్న మడకశిర అసెంబ్లీ స్తానం Fri, Apr 19, 2024, 02:30 PM
ఉండి అసెంబ్లీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు Fri, Apr 19, 2024, 02:29 PM
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకి తావులేకుండా చర్యలు Fri, Apr 19, 2024, 02:29 PM