రోగులకు నాణ్యమైన సేవలో అందించి మన్ననలను పొందాలి

by సూర్య | Fri, Jan 27, 2023, 02:29 PM

రోగులకు నాణ్యమైన సేవలో అందించి మన్ననలను పొందాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డిలు అన్నారు. రాయచోటి పట్టణంలోని గాలివీడు రోడ్డు, రహదారి మార్గంలోని కంటి వైద్య వైద్య నిపుణులు డా ఉదయ శివారెడ్డి చే నూతనంగా ఏర్పాటైన శ్రేయాన్ష్ కంటి ఆసుపత్రి ప్రారంభంలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంఎల్ఏ మోహన్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి, మోహన్ రెడ్డి లు మాట్లాడుతూ రాయచోటి పట్టణంలో ఆధునిక వసతులతో ఆసుపత్రులు ఏర్పాటవుచుండడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డా నారాయణరెడ్డి, ప్రముఖ కాంట్రాక్టర్ ఇందిరెడ్డి తిమ్మారెడ్డి, యువజన విభాగపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరం వెంకట సుబ్బారెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM
ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్ Fri, Apr 26, 2024, 08:20 PM